GOOD
INDIA
ANDHRA PRADESH
The Centre has restricted the purchase of petrol and diesel to 200 litres per day.

దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోలు చేయకుండా ఆంక్షలు విధించింది. ఇకపై రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించాలి. పీఈఎస్ఓ
Read the original at TV9 తెలుగు ↗