Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION POLITICS ANDHRA PRADESH

Telangana: రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మధిర సభ రద్దు..

రైతు భరోసా సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో రైతు సభ జరగాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో ఆ సభను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు నిర్వహించాలని నిర

TV9 తెలుగు Mon, 29 Jun 2026 07:38
Read the original at TV9 తెలుగు ↗