BAD
INDIA
ANDHRA PRADESH
Srisailam: Alert for those going to Srisailam. No entry for three months. .

శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు నల్లమల అడవిలో ప్రత్యేక ఆంక్షలు విధించింది. దీంతో అటవీ ప్రాంతం గుండా శ్రీశైలం వెళ్లేవారు దీని గురించి తెలుసుకోవాల్సిందే..
Read the original at TV9 తెలుగు ↗