UGLY
INDIA
ANDHRA PRADESH
Seven people have died in a gas leak at a shrimp factory in Tamil Nadu. The condition of 20 people is critical. .

తమిళనాడులో ఊహించని ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని ఒక రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా అమ్మోనియా గ్యాస్ లీక్ అవ్వడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఊపిరాడక, నోరు, ముక్కు నుంచి రక్తం కారుతూ కళ్లముందే ఉద్యోగుల
Read the original at TV9 తెలుగు ↗