GOOD
INDIA
ANDHRA PRADESH
Keerthy Suresh visits Tirumala temple with husband

సినీ నటి కీర్తి సురేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి తిరుమల విచ్చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం కీర్తిసురేష్ దంపతులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. కీర్తి సురేష్ ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెన
Read the original at TV9 తెలుగు ↗