GOOD
INDIA
ANDHRA PRADESH
హైదరాబాద్, సికింద్రాబాద్, వైజాగ్, కడప.. మూడు ముక్కలు.. పీఎం ఆర్థిక సలహా మండలి ఇంకా ఏం చెప్పిందంటే..

దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దేశంలోని లోక్ సభ స్థానాలను 824కు పెంచాలని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించింది. అందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నం, కడప, కర్నూల్ వంటి స్థానా
Read the original at BBC తెలుగు ↗