CRISIS
POLITICS
ANDHRA PRADESH
Earthquake in Bhadradri Kothagudem.

Telangana Earthquake: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రత నమోదైంది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగుల
Read the original at TV9 తెలుగు ↗