Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA ANDHRA PRADESH

గాంధీ: 73 ఏళ్ల వయసులో 21 రోజుల నిరాహార దీక్ష: ఇక బతకరని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం

1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చినప్పటి నుంచి, 1948లో హత్యకు గురయ్యే వరకు.. తన జీవితకాలంలో సుమారు 30 సార్లు నిరాహార దీక్షను చేపట్టారు.

BBC తెలుగు Tue, 21 Jul 2026 15:02
Read the original at BBC తెలుగు ↗